Jan 31, 2024

తెలంగాణ సాగునీటి వ్యవస్థ బిట్స్

తెలంగాణ సాగునీటి వ్యవస్థ

బిట్ బ్యాంక్

• నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీ.
• నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
• నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో కానూరి లక్ష్మణరావు ఇంజినీర్ గా పనిచేశారు.
• నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
• నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది.
• ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన, అతి
• పొడవైన రాతి ఆనకట్ట నాగార్జునసాగర్.
• నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరో పేరు నందికొండ ప్రాజెక్టు.
• నాగార్జున సాగర్ నిర్మాణం 1967 లో పూర్తయింది.
• నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు.
• నాగార్జున సాగర్ డ్యాం పొడవు 15956 అడుగులు/ 4863 మీటర్లు.
• నాగార్జున సాగర్ డ్యాం ఎత్తు 150 మీటర్లు.
• తెలంగాణలో నాగార్జున సాగర్ కింద నల్ల గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఆయకట్టు కలిగి ఉన్నాయి.
• నాగార్జున సాగర్ జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 816 టీఎంసీలు.
• నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి ముక్త్యాల రాజు ఆర్థిక సాయం చేశారు.
• నాగార్జున సాగర్ డ్యాం కృష్ణా నదిపై నిర్మిం చారు.
• నాగార్జున సాగర్ డ్యాం కుడి కాలువ పేరు జవహర్ కాలువ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవు 296 కి.మీ.
• నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు 203 కి.మీ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ వల్ల నల్ల గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొం దుతున్నాయి.
• భారతదేశంలో అతి పొడవైన డ్యాం హీరాకుడ్.
• తెలంగాణలో అతి పొడవైన డ్యాం నాగార్జున సాగర్.
• తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్.
• ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కృష్ణా నదిపై నిర్మించారు.
• నాగార్జున సాగర్ అంతర్భాగంలో ఏర్పడినద్వీపం నాగార్జున కొండ.
• నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
• మూసీ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
• మూసీ ప్రాజెక్టు నిర్మాణం 1963లో పూర్తయిం ۵.
• దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్.
• ఆసియా ఖండంలోనే మొదటి భారీ తరహా ప్రాజెక్టు మెట్టూరు.
• కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది.
• గట్టు ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
• జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
• తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
• రాజోలిబండ మళ్లింపు పథకం తుంగభద్ర నదిపై ఉంది.
• రాజీవ్ భీమ ఎత్తిపోతల పథకం నారాయణ పేట జిల్లాలో ఉంది.
• సరళాసాగర్ ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో ఉంది.
• డిండి ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లాలో ఉంది.
• పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
• నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
• శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంది.
• నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్ల గొండ జిల్లాలో ఉంది.
• స్వర్ణ ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• సత్నాల ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• నీళ్వాయి ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
• మాతాది వాగు ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలోఉంది.
• పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో ఉంది.
• సింగూరు ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
• గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నాగర్ కర్నూల్లో ఉంది.
• గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్లగొండ జిల్లాలో ఉంది.
• అలీసాగర్ ప్రాజెక్టు ఉన్న జిల్లా నిజామాబాద్.
• గుత్ప ప్రాజెక్టును అరుగుల రాజారాం అనే పేరుతో కూడి పిలుస్తారు.
• ఖానాపూర్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• చనకా - కోరాటా ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• గడ్డెన్న - సుద్దవాగు ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• గుజ్జుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
• తిప్పారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
• రాలివాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.

current affairs

31-01-2024

Groups practice bits

Groups important practice bits

తెలంగాణ పరిశ్రమలు బిట్స్



• తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.
• అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ములుగు జిల్లాలో ఉన్నాయి.
• రాష్ట్రంలో మొత్తం మరమగ్గాల సంఖ్య 41,556.
• తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటోంది.
• దేశంలో మొదటి చక్కెర పరిశ్రమ 1903 లో ఏర్పడింది.
• తెలంగాణలో మొదటి చక్కెర పరిశ్రమను 1937 లో స్థాపించారు.
• తెలంగాణలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ.
• తెలంగాణలో పరిశ్రమల ద్వారా 56 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీని 1981 లో స్థాపించారు.
• సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఉంది.
• చక్కెర ఉత్పత్తిలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.
• అజంజాహీ మిల్లు 1934 లో స్థాపించారు.
• అజాంజాహీ మిల్లు వరంగల్ లో స్థాపించారు. 1990 లో అజాంజాహీ మిల్లు మూతపడింది.
• సంఘీ వస్త్ర పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
• పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ మేడ్చల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్ను 1980 లో స్థాపించారు.
• సూర్యలక్ష్మి కాటన్ మిల్లు ఆమన్ గల్ ప్రాంతంలో ఉంది.
• తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు బాలానగర్ లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ 1930 లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• చార్మినార్ సిగరెటన్ను వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ తయారు చేస్తోంది.
• నటరాజ్ స్పిన్నింగ్ మిల్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్ స్పిన్నింగ్ మిల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• పట్టు వస్త్ర పరిశ్రమకు గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాలు ప్రసిద్ధి.
• రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను 1938 లో ప్రారంభించారు.
• రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్.
• ఏపీ రేయాన్స్ లిమిటెడ్ వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.
• చార్మినార్ పేపర్ మిల్స్ మాతంగి ప్రాంతంలో ఉంది.
• నాగార్జున పేపర్ మిల్స్ పటాన్ చెరువు ప్రాంతంలో ఉంది.
• దేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1932 లో స్థాపించారు.
• కాగితాన్ని అధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది.
• జమ్మికుంటలో లెదర్ పార్క్ న్ను స్థాపించారు.
• దక్షిణాసియాలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను పాల్వంచలో స్థాపించారు.
• దేశంలో మొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను జంషెడ్పూర్ లో స్థాపించారు.
• తెలంగాణలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1958 లో స్థాపించారు.
• కేశోరామ్ సిమెంట్స్ పెద్దపల్లి జిల్లాలో ఉంది.
• రాశి సిమెంట్స్ నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో ఏర్పాటు చేశారు.
• దక్కన్ సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట హుజూర్నగర్ జిల్లాలో ఉంది.
• సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం జిల్లాలో ఉంది.
• హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ సనత్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• మహా సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట జిల్లాలో ఉంది.
• తోళ్ల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
• సూర్య వంశ స్పిన్నింగ్ మిల్ భువనగిరి జిల్లాలో ఉంది.
• నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (ప్లైవుడ్ పరిశ్రమ) పటాన్చెరువు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం టీఐఎస్ సీఓ.
• 1953 లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ స్థాపించారు.
• హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దేశంలో మొదటి సారిగా బెంగళూరు ప్రాంతంలో స్థాపించారు.
• హైదరాబాద్లోని హెచ్ఎంటీలో ఎలక్ట్రిక్ బల్బులు తయారు చేస్తారు.
• ప్రాగా టూల్స్ లిమిటెడ్ కవాడిగూడ ప్రాంతంలో ఉండేది.
• సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.
• దేశంలో మొదటి సిమెంట్ కంపెనీని 1904 లో స్థాపించారు.
• పింజోర్ హెచ్ఎంటీ ప్లాంట్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
• భోపాల్ ప్రాంతంలో మొదటి భారత్ హెవీ ఎల క్ట్రిక్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు.

Bits practice

గాంధి యుగం

Current affairs WhatsApp channel

Join current affairs WhatsApp Channel